Friday, December 20, 2013

జాతీయం

-->న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపుల చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎకె గంగూలీ వ్యవహారాన్ని రాష్టప్రతి పరిశీలకు పంపనుంది.
-->వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌పై ముస్లిం మైనారీ సంఘాలు మండిపడుతున్నాయి. తస్లీమా రాసిన ‘దుషోబస్’ ఆధారంగా నిర్మించిన టీవీ సీరియల్ తమ మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ దాని ప్రసారాన్ని అడ్డుకున్నారు.


No comments:

Post a Comment